10, జూన్ 2012, ఆదివారం

నేటి భారతం

స్వాతంత్ర్యం స్వాతంత్ర్యం
నిరంకుశ రాజకీయుల కుతంత్రం
ఆనాడేనాడో ఆంగ్ల ప్రభుత నెదిరించి
అహింసయే పరమావధిగా ఆ నాటి మన గాంధి
పలు మార్లు చర్చిల్తో  చర్చలే జరిపి
భారతావని స్వాతంత్ర జ్యోతి వెలిగించి
భావి ఫలాలే చవి చూడక ఆత్మార్పనమొంది
అమరుడై మహాత్ముడైనాడు.
రాచరికపు రాజవ్యవస్థ వద్దనుకుని
మాంత్రికులను మించిన మంత్రివర్య పాలనతో
నేటి భారతావని అలమటిస్తున్న తీరిది!

 పోలూరు బాబురావు, నూజివీడు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి